News

మరోపక్క సైబరాబాద్ ప్రాంతంలో అఘోరి నాగసాధు పై కొందరు ఫిర్యాదు చేశారు. పూజలు చేస్తానంటూ తొమ్మిది లక్షలు మా వద్ద కాజేశాడు అంటూ ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.
అల్లు అర్జున్ సతీసమేతంగా హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుని మార్క్ శంకర్‌ను పరామర్శించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మామ అల్లుళ్లు ను మార్క్ శంకర్ కలిపాడు అంటూ పలువురు ఆనందంగా చెప్పుకుంటున్నా ...
చంద్రబాబు ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. సడన్‌గా రోడ్డు పక్కనే కారు ఆపేశారు. నడుచుకుంటూ చిన్న కొట్టులోని వెళ్లారు.
వేసవిలో టీకి బదులుగా సత్తు శర్బత్ తాగడం ప్రయోజనకరం. ఆయుర్వేద వైద్యుడు వికె పాండే ప్రకారం, సత్తు కడుపును చల్లగా ఉంచుతుంది, ...
PM Modi: ప్రధానమంత్రి మోదీ వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ నిరసనలను విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ చట్టాన్ని రాజకీయ ...
PM Modi: హర్యానా పర్యటనలో ప్రధాని మోదీ తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ...
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కీలక మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనుంది. ప్లే ...
టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ...
ఇక ఇంట్లో ప్రతిష్ట చేసి పూజించే దేవుళ్ళ ఫోటోలు, శుభకార్యాలకు ఉపయోగించే ప్రతిమ ఏవైనా భూమిలో పాతి పెట్టాలని ఆయన తెలిపారు.
అయితే రాబోయే కాలంలో టీమిండియాలో తెలుగు కుర్రాళ్ల హవా నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు ఎంట్రీ ఇవ్వగా.. అరంగేట్రం చేసేందుకు మరో ప్లేయర్ రెడీ అయ్యాడు.
Mamya Shajaffar: పాకిస్థాన్‌కి చెందిన కొంతమంది నటులు, మోడల్స్.. బాలీవుడ్‌లో అడుగు పెట్టాలని కలలు కంటారు. ఎందుకంటే.. బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ. పాకిస్థాన్‌లో కూడా బాలీవుడ్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. అదే వ ...
శ్రీకాకుళం జిల్లాలోని సంగం గ్రామంలో నాగావళి, వేగవతి, సువర్ణముఖి నదులు కలిసే త్రివేణి సంగమం ఉంది. ఇక్కడి సంగమేశ్వర స్వామి దేవాలయం విశిష్టత కలిగి, పితృ కర్మలకు ప్రసిద్ధి.