News
తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండటంతో కరీంనగర్లోని ఓ పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు స్పింక్లర్లు ఏర్పాటు ...
లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ లో ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విశాఖలో ఏప్రిల్ 24న మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. 50కి ...
Beauty: తాజాగా తన హాట్ అండ్ క్యూట్ స్టిల్స్ వదిలి కాకరేపింది దివి. బ్లాక్ శారీలో ఖతర్నాక్ అనిపించేలా ఉన్న ఈ ఫొటోస్ ప్రస్తుతం ...
ఇంజన్ కార్బన్ క్లీనింగ్ వాహనాల పెర్ఫార్మెన్స్ మెరుగుపడుతుందని కర్నూలు ఆటో జోన్ నిర్వాహకుడు అబ్దుల్ రెహమాన్ అన్నారు. హైడ్రోటెక్ టెక్నాలజీతో మైలేజీ పెరుగుతుందని చెప్పారు.
Infosys Layoffs: ఇన్ఫోసిస్ 240 మంది శిక్షణార్థులను అర్హత ప్రమాణాలు చేరుకోలేకపోవడంతో తొలగించింది. కంపెనీ వారికి మద్దతు కార్యక్రమాలు, ఉచిత అప్స్కిల్లింగ్, ప్రొఫెషనల్ అవుట్ప్లేస్మెంట్ సేవలు అందిస్తోంద ...
MI vs SRH: ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 163 పరుగుల లక్ష్యంతో ఈజీ విక్టరీ సాధించింది. ర్యాన్ రిక్కల్టన్, రోహిత్ ...
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి తీపి కబురు అందించింది. రానున్న వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏప్రిల్ 17న ఉత్తర, ...
శ్రీశైలం జలాశయం భద్రతపై కేంద్రం స్పందించింది. ప్లంజ్పూల్ ప్రాంతంలో గోతిని పూడ్చేందుకు జలశక్తి శాఖ చర్యలు చేపట్టనుంది. NDSA ...
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కరీంనగర్ జిల్లాలో 418 చదరపు అడుగుల్లో ఐదు లక్షల వ్యయంతో సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారు. 15 మండలాల్లో 2027 ఇల్లు మంజూరు చేశారు. త్వరలో ప్రారంభోత్సవం.
నిజామాబాద్ జిల్లా కలిగోట్ గ్రామంలోని శివాలయం చరిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రతి సోమవారం భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పూజలు చేస్తారు. 1985లో ముస్లిం అమ్మాయి దర్శనంతో ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి పలు క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి.. ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు ఉదయ్ రాజ్.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results